ETV Bharat / state

'రెండో డోస్​ టీకాకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కొవిడ్​ వ్యాక్సినేషన్​ రెండో డోస్​ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి డోస్​ వేయించుకున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంఈ రమేశ్​​​ రెడ్డి కోరారు. గాంధీ ఆస్పత్రిలో ఆయన రెండో డోస్​ టీకా వేయించుకున్నారు.

author img

By

Published : Feb 13, 2021, 3:33 PM IST

second dose vaccination
రెండో డోస్​ టీకా

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. వైద్య విద్య సంచాలకులు రమేశ్​ రెడ్డి.. రెండో డోస్ వ్యాక్సిన్​ను గాంధీ ఆస్పత్రిలో తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలంటున్న డీఎంఈ రమేశ్​ రెడ్డి, ఐపీఎం డైరెక్టర్ శంకర్, టిమ్స్ డైరెక్టర్ విమల థామస్​తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి..

వైద్యాధికారులతో 'ఈటీవీ భారత్'​ ప్రతినిధి రమ్య ముఖాముఖి

ఇదీ చదవండి: 'ఆంధ్రాలో ఏం చేయలేకనే.. తెలంగాణలో పార్టీ'

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. వైద్య విద్య సంచాలకులు రమేశ్​ రెడ్డి.. రెండో డోస్ వ్యాక్సిన్​ను గాంధీ ఆస్పత్రిలో తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలంటున్న డీఎంఈ రమేశ్​ రెడ్డి, ఐపీఎం డైరెక్టర్ శంకర్, టిమ్స్ డైరెక్టర్ విమల థామస్​తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి..

వైద్యాధికారులతో 'ఈటీవీ భారత్'​ ప్రతినిధి రమ్య ముఖాముఖి

ఇదీ చదవండి: 'ఆంధ్రాలో ఏం చేయలేకనే.. తెలంగాణలో పార్టీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.