ETV Bharat / state

800మందికి నిత్యావసర సరుకుల పంపిణీ - Aditya Krishna Charitable Trust in Goshamahal

లాక్​డౌన్​ వేళ సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు నిరుపేదలకు సాయం చేయటానికి పలువురు మానవతావాదులు ముందుకొస్తున్నారు. గోషామహల్​లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... 800వందల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

distribution-of-essential-commodities-to-poor-people-under-aditya-krishna-charitable-trust-in-goshamahal-during-lock-down
800మందికి నిత్యావసర సరుకుల పంపిణీ
author img

By

Published : Apr 22, 2020, 7:30 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్న వారికి పలువులు దాతలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. గోషామహల్​లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... 800వందల మంది నిరుపేద కుటుంబాలకు ట్రస్ట్ ఛైర్మన్ నందు కిషోర్ బిలాల్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 25 వేల మంది లక్ష్యంగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు నందు కిషోర్ బిలాల్ తెలిపారు.

లాక్​డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్న వారికి పలువులు దాతలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. గోషామహల్​లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... 800వందల మంది నిరుపేద కుటుంబాలకు ట్రస్ట్ ఛైర్మన్ నందు కిషోర్ బిలాల్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 25 వేల మంది లక్ష్యంగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు నందు కిషోర్ బిలాల్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.