ETV Bharat / state

ఒకట్రెండు రోజుల్లో ఐకమత్యంగా మీ ముందుకు వస్తాం: జానారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్​లో కోవర్టులు లేరని.. ఉండటానికి వీలు లేదని మాజీ మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. ఒకట్రెండు రోజుల్లో నేతలమంతా ఐక్యమత్యంగా ముందుకు వస్తామని తెలిపారు. దిగ్విజయ్​సింగ్​తో భేటీ అనంతరం జానారెడ్డి ఈ మేరకు స్పష్టం చేశారు.

author img

By

Published : Dec 22, 2022, 7:22 PM IST

ఒకట్రెండు రోజుల్లో ఐకమత్యంగా మీ ముందుకు వస్తాం: జానారెడ్డి
ఒకట్రెండు రోజుల్లో ఐకమత్యంగా మీ ముందుకు వస్తాం: జానారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాలను మీడియాకు చెప్పడం మంచిది కాదని మాజీ మంత్రి జానారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని విషయాలు దిగ్విజయ్​సింగ్ చెబుతారని తెలిపారు. దిగ్విజయ్‌ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఐక్యమత్యంగా ఉండేందుకు కొన్ని సలహాలు ఇచ్చారన్న ఆయన.. తాను కూడా కొన్ని సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో ఐక్యమత్యంగా ముందుకు వస్తామని అన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో కోవర్టులు లేరని.. ఉండటానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాలను మీడియాకు చెప్పడం మంచిది కాదని మాజీ మంత్రి జానారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని విషయాలు దిగ్విజయ్​సింగ్ చెబుతారని తెలిపారు. దిగ్విజయ్‌ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఐక్యమత్యంగా ఉండేందుకు కొన్ని సలహాలు ఇచ్చారన్న ఆయన.. తాను కూడా కొన్ని సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో ఐక్యమత్యంగా ముందుకు వస్తామని అన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో కోవర్టులు లేరని.. ఉండటానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.