రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు (Dh Srinivasa rao)... గణేశ్ మండపం వద్ద ఉత్సాహంగా నృత్యం చేశారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయ ప్రాంగణంలో... ఉద్యోగులు ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం వద్ద శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన గణేశ్ లడ్డు వేలంలో పాల్గొన్న ఆయన... ఉద్యోగులతో కలిసి డప్పుచప్పులకు డ్యాన్స్ చేసి అలరించారు.
ఇదీ చదవండి: Telangana cabinet meeting : ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం