ETV Bharat / state

అంత్యక్రియల్లో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి - తెలంగాణ తాజా సమాచారం

అనారోగ్యంతో మృతి చెందిన విశ్రాంత డీజీపీ సూర్యనారాయణ అంత్యక్రియల్లో డీజీపీ మహేందర్​ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ మహాప్రస్థానంలో పోలీసు అధికారిక లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

DGP Mahender Reddy attended for EX DGP surya narayana  funerals today in jubilee hills hyderabad
అంత్యక్రియల్లో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి
author img

By

Published : Feb 16, 2021, 10:20 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ డీజీపీగా సేవలందించిన సూర్యనారాయణ భౌతిక కాయానికి డీజీపీ మహేందర్​ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని మహాప్రస్థానంలో పోలీసు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

అనారోగ్యంతో బంజారాహిల్స్​ కేర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూర్యనారాయణ(85) సోమవారం ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రానికి 1992 నుంచి 1994 వరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు.

ఇదీ చూడండి : కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఫ్యాన్స్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ డీజీపీగా సేవలందించిన సూర్యనారాయణ భౌతిక కాయానికి డీజీపీ మహేందర్​ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని మహాప్రస్థానంలో పోలీసు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

అనారోగ్యంతో బంజారాహిల్స్​ కేర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూర్యనారాయణ(85) సోమవారం ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రానికి 1992 నుంచి 1994 వరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు.

ఇదీ చూడండి : కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఫ్యాన్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.