ETV Bharat / state

12 గంటల్లోనే తుర్కపల్లి నిందితుడి పట్టివేత

సికింద్రాబాద్ అల్వాల్‌ పరిధిలో జరిగిన ఘటన కారకుడైన నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. పూటుగా మద్యం తాగిన నిందితుడు మైకంలో కిరాతకానికి పాల్పడ్డట్టు విచారణలో తెలిపాడని డీసీపీ వెల్లడించారు.

author img

By

Published : Mar 22, 2019, 5:05 PM IST

మృగాడు దొరికాడు..!
మృగాడు దొరికాడు..!
సికింద్రాబాద్ అల్వాల్‌ పరిధిలోని తుర్కపల్లిలో చిన్నారి అత్యాచారం,హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఘటనకు సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా పూటుగా మద్యం తాగిన నిందితుడు... పక్కనే ఉన్న చిన్నారిని మచ్చిక చేసుకుని దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు బిహార్​కి చెందిన రాజేష్​గా గుర్తించారు. అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడని... అరిచినందుకు ఇనుప తీగతో గొంతు కోసి చంపాడని వైద్యులు నిర్థరించినట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:ఆరేళ్ల బాలికపై లైంగికదాడి... అనంతరం హత్య

మృగాడు దొరికాడు..!
సికింద్రాబాద్ అల్వాల్‌ పరిధిలోని తుర్కపల్లిలో చిన్నారి అత్యాచారం,హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఘటనకు సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా పూటుగా మద్యం తాగిన నిందితుడు... పక్కనే ఉన్న చిన్నారిని మచ్చిక చేసుకుని దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు బిహార్​కి చెందిన రాజేష్​గా గుర్తించారు. అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడని... అరిచినందుకు ఇనుప తీగతో గొంతు కోసి చంపాడని వైద్యులు నిర్థరించినట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:ఆరేళ్ల బాలికపై లైంగికదాడి... అనంతరం హత్య

Intro:Hyd_TG_38_06_DCP_Pc_AB_C28........... యాంకర్... దృష్టి మళ్లించి నకిలీ బంగారాన్ని అమ్ముతూ పలువురిని మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు వీరి వద్ద నుంచి ఎనిమిది లక్షల 50 వేల రూపాయలు నగదు నకిలీ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.. ఈ మేరకు బుధవారం స్థానిక ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పశ్చిమ మండలం డిసిపి శ్రీనివాస్ పాల్గొని వివరాలను వెల్లడించారు.. వాయిస్ ఓవర్.. పశ్చిమ మండల డిసిపి ఏ ఆర్ శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మహారాష్ట్రలోని జిల్లాకి చెందిన నతు లాల్ రాయ్,, అర్జున్ రాయి, రవికుమార్ హైదరాబాదులోని కూకట్పల్లి నివాసం ఉంటూ చిన్న చిన్న వ్యాపారులను టార్గెట్గా చేసుకొని వారి వద్దకు వెళ్లి మేము మహారాష్ట్రలోని లో జెసిబి వర్కర్ గా పనిచేస్తున్న అని పరిచయం చేసుకుంటారు జెసిబి వర్క్ చేసే సమయంలో తమకు కొన్ని బంగారు ఆభరణాలు దొరికాయని వాటిని తీసుకొని అతి తక్కువ ధరకు ఇస్తామని తెలుపుతారు యజమానులకు నమ్మకం కలిగించేందుకు మా దగ్గర ఉన్నాయి బంగారం ఆభరణాలు చిన్న ముక్కలు కట్ చేసి ఇ నాణ్యతను చెక్ చేసుకోండి అని తమ దగ్గర ఉన్న ఆవరణ నుంచి ముందుగా వెళ్ళు దాచి ఉంచిన బంగారు కట్ చేసి యజమానులకు ఇస్తారు





Body:యజమానులు ఆ బంగారపు ముక్కని అనే తాను పరిశీలించిన తర్వాత మొత్తం ఆభరణం ఒరిజినల్ అనుకొని పేదరాలు కుదుర్చుకుంటారు 50వేలకి 30 వేలకు బేరం కుదుర్చుకుని డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు వాళ్ల ఫోన్ నెంబరు స్విచాఫ్ చేస్తారు.. వాళ్లు ఇచ్చిన బంగారు ఆభరణములు నాణ్యతను చూసిన యజమానులు నకిలీవని తేలడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు పూర్తి వివరాలు సేకరించిన ఎస్సార్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు


Conclusion:రంగంలోకి దిగిన ఎస్ఆర్ నగర్ పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులు ముగ్గురిని కూకట్పల్లి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 8 లక్షల 50 వేల రూపాయల నగదు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.. అదేవిధంగా ఎస్సార్ నగర్ లో పలు హాస్టల్లో దొంగతనాలకు పాల్పడే హాస్టల్ లో విద్యార్థుల దగ్గర ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు దొంగలించిన ముగ్గురిని అరెస్ట్ చేసి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని రిమాండ్కు తరలించారు .... ఈ సమావేశాల్లో ఏసిపి విజయ్ కుమార్ ఎస్.ఆర్.నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ క్రైమ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు...bite.. పశ్చిమ మండల డిసిపి ఏఆర్ శ్రీనివాస్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.