ETV Bharat / state

గ్యాస్​ సిలిండరే పేలిందా?

అకస్మాత్తుగా ఆ భవనంలో పేలుడు సంభవించింది. ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం కాగా ఇద్దరు గాయాలపాలయ్యారు.

author img

By

Published : Mar 13, 2019, 11:17 PM IST

గ్యాస్​ సిలిండరే పేలిందా?
గ్యాస్​ సిలిండరే పేలిందా?
సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లిలోని అగ్నిమాపక పరికరాలు నిల్వచేసే గోదాంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. గోదాంలో పనిచేసే రాజు అనే వ్యక్తి సజీవదహనమయ్యాడు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.

మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనంపైన ఉన్న గోదాము కప్పు, గోడలు కూలిపోయాయి. గోదాంలోనే పనిచేస్తూ అక్కడే నివసించే రాజు... పేలుడు కారణంగా గుర్తు పట్టడానికి వీలు లేకుండా కాలిపోయాడు.

గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు వల్ల ప్రమాదం జరిగిందా? అగ్నిమాపక పరికరాలు నిల్వ ఉంచే గోదాంలో మిశ్రమం ఫిల్లింగ్‌ చేసే క్రమంలో పేలుడు జరిగిందా అనే కోణంలోనూ అగ్నిమాపకశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వేసవి కాలంలో అగ్నిప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ప్రజలు ఏసీ, ఫ్రిజ్‌, గ్యాస్‌ సిలిండర్‌ వంటివి వాడే క్రమంలో తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణం సమాచారం ఇవ్వడం ద్వారా నష్టం కొంత వరకు తగ్గించుకోవచ్చని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:బ్యాట్స్​మెన్ విఫలమాయె.. సిరీస్ పోయె

గ్యాస్​ సిలిండరే పేలిందా?
సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లిలోని అగ్నిమాపక పరికరాలు నిల్వచేసే గోదాంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. గోదాంలో పనిచేసే రాజు అనే వ్యక్తి సజీవదహనమయ్యాడు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.

మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనంపైన ఉన్న గోదాము కప్పు, గోడలు కూలిపోయాయి. గోదాంలోనే పనిచేస్తూ అక్కడే నివసించే రాజు... పేలుడు కారణంగా గుర్తు పట్టడానికి వీలు లేకుండా కాలిపోయాడు.

గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు వల్ల ప్రమాదం జరిగిందా? అగ్నిమాపక పరికరాలు నిల్వ ఉంచే గోదాంలో మిశ్రమం ఫిల్లింగ్‌ చేసే క్రమంలో పేలుడు జరిగిందా అనే కోణంలోనూ అగ్నిమాపకశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వేసవి కాలంలో అగ్నిప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ప్రజలు ఏసీ, ఫ్రిజ్‌, గ్యాస్‌ సిలిండర్‌ వంటివి వాడే క్రమంలో తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణం సమాచారం ఇవ్వడం ద్వారా నష్టం కొంత వరకు తగ్గించుకోవచ్చని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:బ్యాట్స్​మెన్ విఫలమాయె.. సిరీస్ పోయె

Intro:Hyd_TG_07_14_minister_eetala_attend_school_programe_AB_C28.
. విద్యార్థులు మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకు అటు గురువులకు మంచి పేరు తెచ్చే విధంగా చదువులు చదువుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు... బుధవారం స్థానిక మోతీ నగర్ లోని ఒక ప్రైవేట్ పాఠశాల రజతోత్సవ కార్యక్రమం లో ఈటెల రాజేందర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ప్రసంగిస్తూ విద్యార్థులు మంచి నైపుణ్యంతో పట్టుదలతో చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానం అధిరోహించాలని ఆయన తెలిపారు


Body:గురువు బోధించిన పాటలను విని పై చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరుకునే అప్పుడే వారి జీవితం సార్థకం అవుతుందని అలాగే తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెచ్చిన వారవుతారని ఈటల రాజేందర్ తెలిపారు విద్యార్థులు చదువుతోపాటు ఉ ఉ ఆటలు పాటలు నేర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు


Conclusion:విద్యార్థులకు గురువులు మంచి చదువులు బోధిం చాలని అప్పుడే విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణతో మెలిగి మంచి భవిష్యత్తును చేసుకోగలరని ఆయన తెలిపారు... అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో కెప్టెన్ లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ ర్ పాఠశాల ప్రిన్సిపల్ పద్మజ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.....bite.
. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్... సార్ ఈ ఐటంను ఈటీవీ తెలంగాణ కాపాడగలరు....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.