సింగపూర్ నుంచి హైదరాబాద్కు ఈ రోజు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటెనర్లు రానున్నాయి. ఈ రోజు సాయంత్రం 7.40 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన బోయింగ్ గ్లోబ్ మాస్టర్ ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి కంటైనర్లు చేరనున్నాయి.
వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సర్వీసెస్ వీటిని దిగుమతి చేసుకొని వివిధ ప్రాంతాలకు రవాణా చేయనుంది.
ఇదీ చదవండి : jurala dam: జూన్లోనే నిండుగా జూరాల