ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు తమ్మినేని లేఖ

author img

By

Published : Apr 28, 2020, 9:33 AM IST

సీఎం కేసీఆర్​కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే వీరభద్రం లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

cpm state secretary thiamine write a letter to cm kcr
సీఎం కేసీఆర్​కు తమ్మినేని లేఖ

ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 9 డిమాండ్లతో కూడిన లేఖ రాశారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని లేఖలో పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 9 డిమాండ్లతో కూడిన లేఖ రాశారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చూడండి: సుజల దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో సాక్షాత్కారం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.