ETV Bharat / state

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాకు అస్వస్థత - cpi leader d.raja latest update

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అస్వస్థతకు గురయ్యారు. పార్టీ నేతలు వెంటనే ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించారు.

CPI National General Secretary D. Raja fell ill
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాకు అస్వస్థత
author img

By

Published : Jan 30, 2021, 3:38 PM IST

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్​ హిమాయత్‌నగర్‌లోని మగ్దూమ్‌ భవన్‌లో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన రాజాను.. చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు.

బీపీ తగ్గిపోవడం వల్లే డి.రాజా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సీపీఐ నేతలు వెల్లడించారు.

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్​ హిమాయత్‌నగర్‌లోని మగ్దూమ్‌ భవన్‌లో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన రాజాను.. చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు.

బీపీ తగ్గిపోవడం వల్లే డి.రాజా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సీపీఐ నేతలు వెల్లడించారు.

ఇదీ చూడండి: బీఆర్కే భవన్ వద్ద టీపీయూఎస్ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.