ETV Bharat / state

హైదరాబాద్​ పరిధిలో లక్ష మందికి ఫైన్​: సజ్జనార్​

author img

By

Published : Apr 24, 2021, 5:21 PM IST

కరోనా కట్టడిలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాత్రి వేళల్లో కర్ఫ్యూ ఏవిధంగా అమలవుతుంది ? మాస్క్​లు ధరించకుండా తిరుగుతున్న వారిపై ఎన్ని జరిమానాలు విధించారు? తదితర అంశాలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్​తో​ ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Cyberabad CP Sajjanar‌, Cyberabad CP Sajjanar‌ special interview
హైదరాబాద్​ పరిధిలో లక్ష మందికి ఫైన్​: సజ్జనార్​

ఇసారి హైదరాబాద్​లో ప్రజలందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తున్నారని సీపీ సజ్జనార్​ అన్నారు. ప్రజలు బాగా సహకరిస్తున్నారని అభినందించారు. సైబారాబాద్​ పరిధిలో దాదాపు 10వేల మందికి మాస్కులు లేని వారికి ఫైన్​ విధించామని పేర్కొన్నారు.

హైదరాబాద్​లో మొత్తం దాదాపు లక్ష మందికిపైగా మాస్కులు లేని వారికి ఫైన్​ విధించినట్లు వెల్లడించారు. గతంలో మొదటి సారి వెయ్యి మందికి పైగా పోలీసులకు కరోనా రాగా... సేకండ్​ వేవ్​లో ఇప్పడు సుమారు 120 మంది పోలీసులకు కొవిడ్​ నిర్ధరణ అయిందని వివరించారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

హైదరాబాద్​ పరిధిలో లక్ష మందికి ఫైన్​: సజ్జనార్​

ఇదీ చూడండి : పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం : కేసీఆర్​

ఇసారి హైదరాబాద్​లో ప్రజలందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తున్నారని సీపీ సజ్జనార్​ అన్నారు. ప్రజలు బాగా సహకరిస్తున్నారని అభినందించారు. సైబారాబాద్​ పరిధిలో దాదాపు 10వేల మందికి మాస్కులు లేని వారికి ఫైన్​ విధించామని పేర్కొన్నారు.

హైదరాబాద్​లో మొత్తం దాదాపు లక్ష మందికిపైగా మాస్కులు లేని వారికి ఫైన్​ విధించినట్లు వెల్లడించారు. గతంలో మొదటి సారి వెయ్యి మందికి పైగా పోలీసులకు కరోనా రాగా... సేకండ్​ వేవ్​లో ఇప్పడు సుమారు 120 మంది పోలీసులకు కొవిడ్​ నిర్ధరణ అయిందని వివరించారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

హైదరాబాద్​ పరిధిలో లక్ష మందికి ఫైన్​: సజ్జనార్​

ఇదీ చూడండి : పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.