ETV Bharat / state

రాచకొండ కమిషనరేట్​ కార్యాలయంలో క్యాంటీన్​ ప్రారంభించిన సీపీ

author img

By

Published : Oct 9, 2020, 5:30 PM IST

రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీపీ మహేశ్​ భగవత్​ ప్రారంభించారు. సిబ్బందికి అవసరమైన అదనపు క్యాంటీన్, క్వార్టర్స్​ను ప్రారంభించారు.

రాచకొండ కమిషనరేట్​ కార్యాలయంలో క్యాంటీన్​ ప్రారంభించిన సీపీ
రాచకొండ కమిషనరేట్​ కార్యాలయంలో క్యాంటీన్​ ప్రారంభించిన సీపీ

రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ కార్యాలయంలో సీపీ మహేశ్​ భగవత్​ పలు అభివృద్ధి కార్యాక్రమాలను ప్రారంభించారు. సిబ్బంది కోసం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు క్యాంటీన్​, క్వార్టర్స్​ను ఆయన ప్రారంబించారు.

ఈ సందర్భంగా వీటిని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన సిబ్బందికి నగదు బహుమతితో పాటు.. ప్రశంసపత్రాలు అందించారు.

రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ కార్యాలయంలో సీపీ మహేశ్​ భగవత్​ పలు అభివృద్ధి కార్యాక్రమాలను ప్రారంభించారు. సిబ్బంది కోసం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు క్యాంటీన్​, క్వార్టర్స్​ను ఆయన ప్రారంబించారు.

ఈ సందర్భంగా వీటిని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన సిబ్బందికి నగదు బహుమతితో పాటు.. ప్రశంసపత్రాలు అందించారు.

ఇదీ చూడండి: 'ఆ 14 మంది పీపీఈ కిట్​ ధరించి ఓటు వేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.