హైదరాబాద్లోని రాజ్భవన్ అతిథిగృహంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను సీపీ అంజనీకుమార్ కలిసి మాట్లాడారు. వచ్చేనెలలో తన కుమారిడి విహహం ఉందని, తప్పక హాజరవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండారు దత్తాత్రేయ.. అవకాశం ఉంటే తప్పక వస్తానని చెప్పారు.
ఇదీ చదవండి: 'పద్మశ్రీ' కనకరాజుకు మంత్రి అల్లోల సన్మానం