ETV Bharat / state

గవర్నర్ దత్తాత్రేయను కలిసిన హైదరాబాద్ సీపీ

author img

By

Published : Jan 30, 2021, 7:30 PM IST

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కలిశారు. తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని కోరారు.

CP Anjanikumar invited Bandaru Dattatreya to his son's wedding
దత్తాత్రేయను ఆహ్వానించిన సీపీ అంజనీకుమార్

హైదరాబాద్​లోని రాజ్​భవన్ అతిథిగృహంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను సీపీ అంజనీకుమార్ కలిసి మాట్లాడారు. వచ్చేనెలలో తన కుమారిడి విహహం ఉందని, తప్పక హాజరవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండారు దత్తాత్రేయ.. అవకాశం ఉంటే తప్పక వస్తానని చెప్పారు.

హైదరాబాద్​లోని రాజ్​భవన్ అతిథిగృహంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను సీపీ అంజనీకుమార్ కలిసి మాట్లాడారు. వచ్చేనెలలో తన కుమారిడి విహహం ఉందని, తప్పక హాజరవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండారు దత్తాత్రేయ.. అవకాశం ఉంటే తప్పక వస్తానని చెప్పారు.

ఇదీ చదవండి: 'పద్మశ్రీ' కనకరాజుకు మంత్రి అల్లోల సన్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.