ETV Bharat / state

ఈనెల 20లోగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

author img

By

Published : Feb 9, 2019, 5:56 PM IST

పార్లమెంట్ ఎన్నికలపై జాతీయస్థాయిలో తీసుకోవాల్సిన వ్యూహాలపై రాహుల్​గాంధీ దిశానిర్దేశం చేశారు.

దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్​

దిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం అయ్యారు. పార్లమెంట్​ ఎన్నికల గురించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు ఉత్తమ్​కుమార్​ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాల్లో కమిటీలు, అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోపై చర్చించామన్నారు. ఈ నెల 20లోగా అభ్యర్థులను ఖరారు చేసి ఏఐసీసీకి జాబితా పంపాలని రాహుల్​గాంధీ సూచించినట్లు తెలిపారు. పొత్తులపై చర్చ జరిగిందని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్​

undefined

దిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం అయ్యారు. పార్లమెంట్​ ఎన్నికల గురించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు ఉత్తమ్​కుమార్​ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాల్లో కమిటీలు, అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోపై చర్చించామన్నారు. ఈ నెల 20లోగా అభ్యర్థులను ఖరారు చేసి ఏఐసీసీకి జాబితా పంపాలని రాహుల్​గాంధీ సూచించినట్లు తెలిపారు. పొత్తులపై చర్చ జరిగిందని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్​

undefined
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.