ETV Bharat / state

'ప్రజాస్వామ్యం ఓడిపోయి... అధికార పార్టీ  గెలిచింది'

author img

By

Published : Oct 24, 2019, 5:55 PM IST

హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచిందని ఆరోపించారు.

CONGRESS LEADER PONNAM PRABHAKAR ON HUZURNAGAR BY ELECTION RESULTS 2019

హుజూర్‌నగర్​లో ప్రజాస్వామ్యం ఓడిపోయి అధికార తెరాస గెలిచిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వరుస ఓటములతో వచ్చిన సానుభూతి కూడా సైదిరెడ్డి గెలుపునకు దోహదం చేసిందన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని హుజూర్​నగర్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని పొన్నం తెలిపారు. పురపాలక పోరులో పట్టణ ఓటర్లు విచక్షణతో వ్యవహరిస్తారన్నారు. మంత్రులు తలసాని, ఎర్రబెల్లి దయాకర్​రావు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలను తెరపైకి తెచ్చినా... హర్యానా, మహారాష్ట్రలలో గట్టి పోటీ ఇచ్చామని పొన్నం తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో సగానికి పైగా... కాంగ్రెస్ కైవసం చేసుకుందని పొన్నం వెల్లడించారు.

'ప్రజాస్వామ్యం ఓడిపోయి... అధికార పార్టీ గెలిచింది'

ఇవీ చూడండి: కారుజోరు: హుజూర్​నగర్ తోటలో గులాబీ వికాసం

హుజూర్‌నగర్​లో ప్రజాస్వామ్యం ఓడిపోయి అధికార తెరాస గెలిచిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వరుస ఓటములతో వచ్చిన సానుభూతి కూడా సైదిరెడ్డి గెలుపునకు దోహదం చేసిందన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని హుజూర్​నగర్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని పొన్నం తెలిపారు. పురపాలక పోరులో పట్టణ ఓటర్లు విచక్షణతో వ్యవహరిస్తారన్నారు. మంత్రులు తలసాని, ఎర్రబెల్లి దయాకర్​రావు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలను తెరపైకి తెచ్చినా... హర్యానా, మహారాష్ట్రలలో గట్టి పోటీ ఇచ్చామని పొన్నం తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో సగానికి పైగా... కాంగ్రెస్ కైవసం చేసుకుందని పొన్నం వెల్లడించారు.

'ప్రజాస్వామ్యం ఓడిపోయి... అధికార పార్టీ గెలిచింది'

ఇవీ చూడండి: కారుజోరు: హుజూర్​నగర్ తోటలో గులాబీ వికాసం

TG_Hyd_33_24_Ponnam_PC_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) హుజూర్‌నగర్లో ప్రజాస్వామ్యం ఓడిపోయి అధికార టీఆర్‌ఎస్ గెలిచిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెరాస ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. వరుస ఓటమిలతో సైదిరెడ్డి సానుభూతి కూడా ఆయన గెలుపుకు దోహం చేసిందన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని పొన్నం తెలిపారు. పురపాలక పోరులో పట్టణ ఓటర్లు విచక్షణతో వ్యవహారిస్తారన్నారు. దేశ ద్రోహులు తలసాని, ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలను తెరపైకి తెచ్చినా హర్యానా మహారాష్ట్రలలో గట్టి పోటీ ఇచ్చామని పొన్నం తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో సగానికిపైగా కాంగ్రెస్ కైవసం చేసుకుందన్నారు. బైట్: పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.