ఏపీ మంత్రి అప్పలరాజుపై కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో.. పోతురాజు రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్ 440 కే అనే వైరస్ 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ.. మంత్రి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన అప్పలరాజుపై.. కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పుచ్చకాయ వ్యాపారాలపై కరోనా పిడుగు.!