ETV Bharat / state

ఏపీ మంత్రి అప్పలరాజుపై కర్నూలు వన్​టౌన్​లో ఫిర్యాదు

author img

By

Published : May 9, 2021, 7:08 PM IST

ఏపీ మంత్రి అప్పలరాజుపై కర్నూల్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. కర్నూల్‌లో కొత్తరకం వైరస్‌ విస్తరిస్తోందంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Complaint on Minister Appala Raju
మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు

ఏపీ మంత్రి అప్పలరాజుపై కర్నూలు వన్ టౌన్ పోలీస్​ స్టేషన్​లో.. పోతురాజు రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓ టీవీ డిబేట్​లో మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్ ​440 కే అనే వైరస్ 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ.. మంత్రి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన అప్పలరాజుపై.. కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Complaint on Minister Appala Raju
మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు
Complaint on Minister Appala Raju
మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు

ఇదీ చదవండి: పుచ్చకాయ వ్యాపారాలపై కరోనా పిడుగు.!

ఏపీ మంత్రి అప్పలరాజుపై కర్నూలు వన్ టౌన్ పోలీస్​ స్టేషన్​లో.. పోతురాజు రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓ టీవీ డిబేట్​లో మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్ ​440 కే అనే వైరస్ 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ.. మంత్రి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన అప్పలరాజుపై.. కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Complaint on Minister Appala Raju
మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు
Complaint on Minister Appala Raju
మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు

ఇదీ చదవండి: పుచ్చకాయ వ్యాపారాలపై కరోనా పిడుగు.!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.