ETV Bharat / state

ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాశారు: సీఎం

author img

By

Published : Aug 4, 2020, 10:05 AM IST

Updated : Aug 4, 2020, 10:47 AM IST

ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాశారు: సీఎం
ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాశారు: సీఎం

10:01 August 04

సీఎం సానుభూతి

ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

10:01 August 04

సీఎం సానుభూతి

ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Last Updated : Aug 4, 2020, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.