ETV Bharat / state

'రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం'

author img

By

Published : Sep 11, 2020, 6:38 PM IST

భూముల వివాదాల పరిష్కారానికి సమగ్ర సర్వేనే సరైన మార్గమని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. గతంలో అవలంభించిన విధానం అశాస్త్రీయంగా ఉందన్న సీఎం... గత పాలకులు స్థలాలు చూపకుండానే పట్టాలు పంపిణీ చేశారన్నారు.

cm kcr said Transactions on waqf lands banned from tomorrow
'రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం'
'రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం'

"1962 నుంచి 2013 వరకు వక్ఫ్‌ భూముల సర్వేలు చేశారు... గెజిట్లు ఇచ్చారు. వక్ఫ్‌ భూములు 55 వేల ఎకరాలు, 87 వేల ఎకరాల దేవాదాయ భూములు ఆక్రమణల్లో ఉన్నాయి. దేవాదాయ, వక్ఫ్‌ భూములు రక్షిస్తాం. రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం.

అటవీ భూముల్లోనూ రాజకీయదందానే చేశారు. వక్ఫ్‌భూముల రిజిస్ట్రేషన్లు, గ్రామపంచాయతీ, పురపాలికల్లో అనుమతులు నిలిపివేస్తాం. ధరణి పోర్టల్లో అటవీ భూములకు ప్రత్యేక కాలమ్‌ ఉంటుంది. ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములు రక్షిస్తాం. ఇప్పటికే పట్టాలు పొందిన గిరిజనుల జోలికి వెళ్లం."

- సీఎం కేసీఆర్​

ఇదీ చూడండి : 'ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి'

'రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం'

"1962 నుంచి 2013 వరకు వక్ఫ్‌ భూముల సర్వేలు చేశారు... గెజిట్లు ఇచ్చారు. వక్ఫ్‌ భూములు 55 వేల ఎకరాలు, 87 వేల ఎకరాల దేవాదాయ భూములు ఆక్రమణల్లో ఉన్నాయి. దేవాదాయ, వక్ఫ్‌ భూములు రక్షిస్తాం. రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం.

అటవీ భూముల్లోనూ రాజకీయదందానే చేశారు. వక్ఫ్‌భూముల రిజిస్ట్రేషన్లు, గ్రామపంచాయతీ, పురపాలికల్లో అనుమతులు నిలిపివేస్తాం. ధరణి పోర్టల్లో అటవీ భూములకు ప్రత్యేక కాలమ్‌ ఉంటుంది. ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములు రక్షిస్తాం. ఇప్పటికే పట్టాలు పొందిన గిరిజనుల జోలికి వెళ్లం."

- సీఎం కేసీఆర్​

ఇదీ చూడండి : 'ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.