రేపు తిరుపతిలో జరగనున్న దక్షిణాది జోనల్ కౌన్సిల్(southern zonal council meeting) సమావేశానికి సీఎం కేసీఆర్(CM KCR) దూరంగా ఉండనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా(Union minister Amith Shah) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.
అయితే రాష్ట్ర ప్రతినిధిగా హోంమంత్రి మహమూద్ అలీ(home minister mahamood ali) హాజరుకానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారమిచ్చింది. హోంమంత్రి మహమూద్ అలీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(CS Somesh kumar) కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఇదీ చూడండి:
Gajendra Singh Shekhawat: కేసీఆర్ది ఓ డ్రామా.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు