ETV Bharat / state

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌‌ను కలిసిన జగన్​

author img

By

Published : Dec 16, 2020, 5:30 PM IST

దిల్లీలో ఏపీ సీఎం జగన్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను జగన్ ఈరోజు కలిశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు.

cm on Delhi
జగన్​

దిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెండో రోజూ పర్యటించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపైనా చర్చజరిపిన సీఎం... నిధులను త్వరగా విడుదల చేయాలని గజేంద్రసింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

దిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెండో రోజూ పర్యటించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపైనా చర్చజరిపిన సీఎం... నిధులను త్వరగా విడుదల చేయాలని గజేంద్రసింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ఆధార్ వివరాలను ఏరూపంలోనూ సేకరించవద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.