ETV Bharat / state

వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్​ ఎమ్మెల్యే

author img

By

Published : Nov 27, 2020, 11:19 AM IST

Updated : Nov 27, 2020, 11:53 AM IST

చార్మినార్​ ఎమ్మెల్యే ముంతాజ్​ అహ్మద్​ కిందపడిపోయారు. పత్తర్ గట్టి డివిజన్​లో బహిరంగ సభ వేదిక చివర కుర్చీవేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు.

charminar mla
వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్​ ఎమ్మెల్యే

హైదరాబాద్​ చార్మినార్​ ఎమ్మెల్యే ముంతాజ్​ అహ్మద్​ ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకొంది. పాతబస్తీలో గురువారం రాత్రి పత్తర్ గట్టి​ డివిజన్ బహిరంగ సభలో అమ్మద్​ పాల్గొన్నారు.

ఆ పార్టీ అభ్యర్థి ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్​పైన కూర్చొన్న ఎమ్మెల్యే కిందపడిపోయారు. బహిరంగసభ వేదిక చివర.. చైర్​ వేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు. ఎమ్మెల్యేకు స్వల్పగాయాలే తగిలాయని మజ్లిస్ నేతలు తెలిపారు.

వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్​ ఎమ్మెల్యే

ఇవీచూడండి: 'రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే జిన్నాగా ప్రచారం చేస్తారా?'

హైదరాబాద్​ చార్మినార్​ ఎమ్మెల్యే ముంతాజ్​ అహ్మద్​ ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకొంది. పాతబస్తీలో గురువారం రాత్రి పత్తర్ గట్టి​ డివిజన్ బహిరంగ సభలో అమ్మద్​ పాల్గొన్నారు.

ఆ పార్టీ అభ్యర్థి ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్​పైన కూర్చొన్న ఎమ్మెల్యే కిందపడిపోయారు. బహిరంగసభ వేదిక చివర.. చైర్​ వేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు. ఎమ్మెల్యేకు స్వల్పగాయాలే తగిలాయని మజ్లిస్ నేతలు తెలిపారు.

వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్​ ఎమ్మెల్యే

ఇవీచూడండి: 'రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే జిన్నాగా ప్రచారం చేస్తారా?'

Last Updated : Nov 27, 2020, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.