ETV Bharat / state

'మాణిక్యాలరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కల్గిస్తోంది'

author img

By

Published : Aug 1, 2020, 5:56 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కల్గించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

central minister kishan reddy condolence to ap former minister manikyala rao
'మాణిక్యాలరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కల్గిస్తోంది'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతో కలిసి పనిచేశానని తెలిపారు. ఆయన మంచి స్నేహశీలి అని గుర్తు చేశారు.

మాణిక్యాలరావు చిత్తశుద్ది, నిబద్దతతో పనిచేయడం వల్లే భాజపాలో అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పదవిని కూడా చేపట్టారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ... అయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతో కలిసి పనిచేశానని తెలిపారు. ఆయన మంచి స్నేహశీలి అని గుర్తు చేశారు.

మాణిక్యాలరావు చిత్తశుద్ది, నిబద్దతతో పనిచేయడం వల్లే భాజపాలో అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పదవిని కూడా చేపట్టారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ... అయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.