ETV Bharat / state

ఐటీ నిపుణులతో కేంద్ర మంత్రి సమావేశం

author img

By

Published : Feb 10, 2019, 6:23 PM IST

భారతదేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ వెల్లడించారు. పేద, మధ్య తరగతి వారికి మేలు చేకూర్చే పథకాలను మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు.

నిపుణుల సూచనలు

ఐటీ నిపుణులతో కేంద్ర మంత్రి రవిశంకర్​ సమావేశం
హైదరాబాద్​ ట్రిడెంట్​ హోటల్​లో ఐటీ అధిపతులు, నిపుణులతో కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ సమావేశమయ్యారు. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి పౌరుడి వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. దేశంలో మేథావులు, నిపుణులు, ప్రజల నుంచి సలహాలను స్వీకరించి మేనిఫెస్టోలో పొందు పరచనున్నట్లు రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. మోదీ సంస్కరణలతో భారత్​ ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
undefined

ఐటీ నిపుణులతో కేంద్ర మంత్రి రవిశంకర్​ సమావేశం
హైదరాబాద్​ ట్రిడెంట్​ హోటల్​లో ఐటీ అధిపతులు, నిపుణులతో కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ సమావేశమయ్యారు. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి పౌరుడి వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. దేశంలో మేథావులు, నిపుణులు, ప్రజల నుంచి సలహాలను స్వీకరించి మేనిఫెస్టోలో పొందు పరచనున్నట్లు రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. మోదీ సంస్కరణలతో భారత్​ ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
undefined
Intro:tg_wgl_42_10_jilla_kendram_cheyalani_ryali_av_c4
cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా పరకాల లో భవన నిర్మాణ కార్మికులు బి ఎం ఎస్ వామపక్షాల కార్మిక సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు మహా ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు తమకు సంబంధించిన కూలీ రేట్లు పెంచాలని అదేవిధంగా పథకాలను అమరుల జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు తమ పోరాటం ఇంతటితో ఆగదని భూపాలపల్లి ఎమ్మెల్యేకు పరకాల ఎమ్మెల్యే కూడా వినతి పత్రాలు అందిస్తామని వారు తెలియజేశారు
byte:1.అడగాని జనార్దన్ (bms జిల్లా నాయకులు)


Body:tg_wgl_42_10_jilla_kendram_cheyalani_ryali_av_c4


Conclusion:tg_wgl_42_10_jilla_kendram_cheyalani_ryali_av_c4
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.