ETV Bharat / state

ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికైన సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్

author img

By

Published : Nov 8, 2019, 5:21 AM IST

Updated : Nov 8, 2019, 8:46 AM IST

బాక్టీరియా సెల్ వాల్ ఎదుగుదలకు సంబంధించి చేసిన కృషికి... సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్  డా.మంజులా రెడ్డి 2019 ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికయ్యారు.

ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికైన సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్

ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ లైఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇన్ఫోసిస్ అవార్డులు అందిస్తుంటుంది. ఈ క్రమంలో బాక్టీరియాలో సెల్ వాల్ ఎదుగుదలపై డాక్టర్ మంజుల చేసిన పరిశోధనలకుగానూ ఆమె ఎంపికయ్యారు. కొత్త యాంటీ బయోటిక్స్ తయారీలో ఈ పరిశోధనలు కీలక పాత్ర పోషించనున్నాయి. అవార్డులో భాగంగా విజేతలకు బంగారు పథకంతో పాటు నగదు బహుమతిని ఇవ్వనున్నారు.

ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ లైఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇన్ఫోసిస్ అవార్డులు అందిస్తుంటుంది. ఈ క్రమంలో బాక్టీరియాలో సెల్ వాల్ ఎదుగుదలపై డాక్టర్ మంజుల చేసిన పరిశోధనలకుగానూ ఆమె ఎంపికయ్యారు. కొత్త యాంటీ బయోటిక్స్ తయారీలో ఈ పరిశోధనలు కీలక పాత్ర పోషించనున్నాయి. అవార్డులో భాగంగా విజేతలకు బంగారు పథకంతో పాటు నగదు బహుమతిని ఇవ్వనున్నారు.

ఇవీ చూడండి: రోహిత్ విధ్వంసం.. భారత్​ సునాయాస విజయం

Tg_hyd_74_07_ccmb_scientist_got_infosys_award_av_dry_3180198 Reporter : రమ్య . కె ( ) బాక్టీరియా సెల్ వాల్ గ్రోత్ కి సంబంధించి చేసిన కృషికి గాను... సీసీఎంబి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మంజుల రెడ్డి కి 2019 ఇన్ఫోసిస్ ప్రైజ్ కి ఎంపికయ్యారు. బాక్టీరియా లో సెల్ వాల్ ఎదుగుదల పై డాక్టర్ మంజుల చేసిన పరిశోధనలు కొత్త యాంటీ బియోటిక్స్ తయారీలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఏటా... ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ లైఫ్ సైన్స్, మ్యాథమాటిక్స్, ఫిసికల్ సైన్స్ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డ్ లను అందిస్తుంటారు. ఇందులో భాగంగా విజేతలకు బంగారు పథకం తో ఓటు.... నగదు బహుమతిని ఇవ్వనున్నారు....End
Last Updated : Nov 8, 2019, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.