ETV Bharat / state

బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో ప్రైవేటు కంపెనీపై కేసు - Cbi latest updates

రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీ, పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.826.17 కోట్ల మేర మోసగించినట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, కన్సార్టియం బ్యాంకులు ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది.

బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో ప్రైవేటు కంపెనీపై కేసు
బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో ప్రైవేటు కంపెనీపై కేసు
author img

By

Published : Oct 8, 2020, 8:19 PM IST

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీ, పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.826.17 కోట్ల మేర మోసగించినట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, కన్సార్టియం బ్యాంకులు ఫిర్యాదు చేశాయి.

ఈ వ్యవహారంలో 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌, ముంబయి, ప.గో. జిల్లాలో సీబీఐ సోదాలు జరిపింది. నిందితుల ఇళ్లు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. సదరు సంస్థ ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన దానిగా పీటీఐ పేర్కొంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీ, పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.826.17 కోట్ల మేర మోసగించినట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, కన్సార్టియం బ్యాంకులు ఫిర్యాదు చేశాయి.

ఈ వ్యవహారంలో 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌, ముంబయి, ప.గో. జిల్లాలో సీబీఐ సోదాలు జరిపింది. నిందితుల ఇళ్లు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. సదరు సంస్థ ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన దానిగా పీటీఐ పేర్కొంది.

ఇదీ చదవండి: 'కేంద్ర వ్యవసాయ బిల్లు.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.