ETV Bharat / state

ఆలోచింపజేసిన కేరళ కార్టూన్లు... ఆకట్టుకున్న ఎగ్జిబిషన్​

హైదరాబాద్​లో కేరళ అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కార్టూనిస్టులు వేసిన చిత్రాలు, కేరళ సంప్రదాయం ఉట్టిపడేలా తీసిన ఫోటోలు ఆకట్టుకున్నాయి.

author img

By

Published : Nov 3, 2019, 10:05 PM IST

CARTOONS VINTAGE PHOTO EXPO ON KERALA FORMATION DAY IN HYDERABAD
కేరళ అవతరణ దినోత్సవాల్లో ఆకట్టుకున్న కార్టూన్ ఎగ్జిబిషన్​

ఆల్‌ ఇండియా మలయాళీ అసోసియేషన్‌, తెలంగాణ మలయాళీ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో 64వ కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా దేశంలోని 55 ప్రాంతాల్లో ఏకకాలంలో కార్టూన్‌, వింటేజ్‌ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు లక్ష్యంగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళీ కార్టూనిస్ట్‌ ఉన్నిక్రిష్ణన్‌, తెలంగాణ రాష్ట్ర మలయాళీ అసోసియేషన్‌ ఛైర్మన్‌ సురేందర్‌ పాల్గొన్నారు. కార్టూన్‌, వింటేజ్‌ ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. పలువురు కార్టూనిస్ట్‌లను ఘనంగా సత్కరించారు. కేరళ సంప్రదాయాలు ఉట్టేపడే ఫోటోలతోపాటు సామాజిక, రాజకీయ పరిస్థితులపై ప్రముఖ కార్టూనిస్ట్‌ సుధీర్‌నాథ్‌ వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. 55 కార్టూన్‌ చిత్రాలు, 61 వింటేజ్‌ ఫోటోలు వీక్షకులను మంత్రమగ్ధులను చేశాయి. పలు పాఠశాలల విద్యార్థులు ఈ పదర్శనను తిలకించి మురిసిపోయారు. మూడురోజులపాటు ఈ వేడుకలు సాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చూడండి: 'విధులకు హాజరయ్యే ఆర్టీసీ ఉద్యోగుల భద్రత మాదే'

కేరళ అవతరణ దినోత్సవాల్లో ఆకట్టుకున్న కార్టూన్ ఎగ్జిబిషన్​

ఆల్‌ ఇండియా మలయాళీ అసోసియేషన్‌, తెలంగాణ మలయాళీ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో 64వ కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా దేశంలోని 55 ప్రాంతాల్లో ఏకకాలంలో కార్టూన్‌, వింటేజ్‌ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు లక్ష్యంగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళీ కార్టూనిస్ట్‌ ఉన్నిక్రిష్ణన్‌, తెలంగాణ రాష్ట్ర మలయాళీ అసోసియేషన్‌ ఛైర్మన్‌ సురేందర్‌ పాల్గొన్నారు. కార్టూన్‌, వింటేజ్‌ ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. పలువురు కార్టూనిస్ట్‌లను ఘనంగా సత్కరించారు. కేరళ సంప్రదాయాలు ఉట్టేపడే ఫోటోలతోపాటు సామాజిక, రాజకీయ పరిస్థితులపై ప్రముఖ కార్టూనిస్ట్‌ సుధీర్‌నాథ్‌ వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. 55 కార్టూన్‌ చిత్రాలు, 61 వింటేజ్‌ ఫోటోలు వీక్షకులను మంత్రమగ్ధులను చేశాయి. పలు పాఠశాలల విద్యార్థులు ఈ పదర్శనను తిలకించి మురిసిపోయారు. మూడురోజులపాటు ఈ వేడుకలు సాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చూడండి: 'విధులకు హాజరయ్యే ఆర్టీసీ ఉద్యోగుల భద్రత మాదే'

Bangkok (Thailand), Nov 03 (ANI): Prime Minister Narendra Modi talked about Indo-Pacific vision at ASEAN-India Summit on November 03 and said that India's Act East policy is an important part of its Indo-Pacific vision. While speaking at the summit, he said, "I welcome India-ASEAN cooperation on Indo-Pacific outlook. India's Act East policy is an important part of our Indo-Pacific vision and ASEAN lies at the core of it. Integrated, strong and economically prospering ASEAN is in interest of India." PM Modi reached Bangkok on Saturday (November 02) to participate in the ASEAN, East Asia, and Regional Comprehensive Economic Partnership summits.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.