ETV Bharat / state

కన్నుల పండుగగా బల్కంపేట ఉత్సవాలు

హైదరాబాద్​ బల్కంపేట్​లోని ఎల్లమ్మ, పోచమ్మ కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

author img

By

Published : Jul 9, 2019, 2:48 PM IST

కన్నుల పండువగా బల్కంపేట ఉత్సవాలు..


హైదరాబాద్ బల్కంపేట్​లోని ఎల్లమ్మ, పోచమ్మ కల్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన అమ్మవారి కల్యాణోత్సవాలకు అతిరథ మహారథులతోపాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.

కల్యాణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే హరీష్‌రావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు హాజరయ్యారు. బల్కంపేట ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది.

కన్నుల పండువగా బల్కంపేట ఉత్సవాలు..

ఇదీ చూడండి:సైకత శిల్పంతో టీమిండియాకు 'ఆల్​ ద బెస్ట్'​


హైదరాబాద్ బల్కంపేట్​లోని ఎల్లమ్మ, పోచమ్మ కల్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన అమ్మవారి కల్యాణోత్సవాలకు అతిరథ మహారథులతోపాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.

కల్యాణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే హరీష్‌రావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు హాజరయ్యారు. బల్కంపేట ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది.

కన్నుల పండువగా బల్కంపేట ఉత్సవాలు..

ఇదీ చూడండి:సైకత శిల్పంతో టీమిండియాకు 'ఆల్​ ద బెస్ట్'​

Intro:TG_KRN_11_09_bjp sabyatvam_avb_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
"౼౼౼౼౼౼౼౽౼౼౼౽౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్:
దేశవ్యాప్తంగా అవినీతి లేకుండా ఐదేళ్ల పాలన చేయడంతోనే ప్రజలు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని బిజెపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ అన్నారు
వాయిస్:
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం లోని మెట్పల్లి లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద భారతీయ జనతా పార్టీ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారికి సభ్యత్వాలు తీసుకున్న పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశాలు సూచించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో అవినీతి లేకుండా బాగా పాలన నడుస్తోందని బడుగు వర్గాల వారిని మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో కేవలం కుటుంబ పార్టీ మాత్రమే నడుస్తుందని పేదల పేరు చెప్పుకుంటూ కేసీఆర్ కాలం వెళ్లదీస్తున్నారని ఆయన ఆరోపించారు ఇంటింటికి తిరుగుతూ కేంద్రం చేస్తున్న పథకాలను వివరిస్తూ సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున చేయాలని రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగుర వేసే ప్రతి ఒక్కరు నడుంబిగించాలని సూచించారు
బైట్స్: మంత్రి శ్రీనివాస్ బిజెపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి


Body:bjp


Conclusion:TG_KRN_11_09_bjp sabyatvam_avb_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.