ETV Bharat / state

సికింద్రాబాద్​లో బీజేవైఎం కార్యకర్తల సంబురాలు

కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​కు రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపట్ల సికింద్రాబాద్​లో బీజేవైఎం కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. పార్టీలో కుల రాజకీయాలకు తావులేదని.. వచ్చే మున్సిపల్​ ఎన్నికల్లో భాజపా జెండా ఎగరడం ఖాయమని బీజేవైఎం అధ్యక్షుడు ప్రకాశ్​ జోస్యం చెప్పారు.

author img

By

Published : Mar 12, 2020, 5:57 PM IST

Updated : Mar 12, 2020, 6:16 PM IST

సికింద్రాబాద్​లో బీజేవైఎం కార్యకర్తల సంబురాలు
సికింద్రాబాద్​లో బీజేవైఎం కార్యకర్తల సంబురాలు

రాష్ట్ర భాజపా అధ్యక్షుడి గా కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ నియామకంపై సికింద్రాబాద్ హస్మత్ పేట్​లో బీజేవైఎం ప్రెసిడెంట్ ప్రకాశ్​ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిపు పంచారు. కమలం పార్టీలో కుల రాజకీయాలకు తావులేదని, లాబీయింగ్ ఉండదని, కష్టపడితే ఎవరు ఆపినా పదవులు ఆగవని ప్రకాశ్​ అన్నారు.

సికింద్రాబాద్​లో బీజేవైఎం కార్యకర్తల సంబురాలు

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బండి సంజయ్ ఆధ్వర్యంలో నగర మేయర్ పదవి కొట్టి భాజపా జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సంజయ్​ను కోరుతున్నామని ప్రకాష్ తెలిపారు.

ఇవీ చూడండి: 'పారాసెటమాల్​తోనే కరోనాకు చికిత్స!'

రాష్ట్ర భాజపా అధ్యక్షుడి గా కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ నియామకంపై సికింద్రాబాద్ హస్మత్ పేట్​లో బీజేవైఎం ప్రెసిడెంట్ ప్రకాశ్​ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిపు పంచారు. కమలం పార్టీలో కుల రాజకీయాలకు తావులేదని, లాబీయింగ్ ఉండదని, కష్టపడితే ఎవరు ఆపినా పదవులు ఆగవని ప్రకాశ్​ అన్నారు.

సికింద్రాబాద్​లో బీజేవైఎం కార్యకర్తల సంబురాలు

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బండి సంజయ్ ఆధ్వర్యంలో నగర మేయర్ పదవి కొట్టి భాజపా జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సంజయ్​ను కోరుతున్నామని ప్రకాష్ తెలిపారు.

ఇవీ చూడండి: 'పారాసెటమాల్​తోనే కరోనాకు చికిత్స!'

Last Updated : Mar 12, 2020, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.