ETV Bharat / state

రైల్వే జీఎంకు బండిసంజయ్​ వినతి పత్రం

author img

By

Published : Jan 20, 2021, 8:24 PM IST

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎంను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్​ కలిశారు. సికింద్రాబాద్​లోని రైల్​ నిలయంలో కలిసిన ఆయన పెండింగ్​లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించారు.

bjp state president meet scr railway gm today
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన బండిసంజయ్

దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ను సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్​ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే అభివృద్ధి పనులపై ఆయనతో చర్చించారు.

కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్​లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి : 60శాతం ఫిట్‌మెంట్‌ కోరుతూ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే లేఖ

దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ను సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్​ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే అభివృద్ధి పనులపై ఆయనతో చర్చించారు.

కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్​లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి : 60శాతం ఫిట్‌మెంట్‌ కోరుతూ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే లేఖ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.