ETV Bharat / state

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభపరిణామం: లక్ష్మణ్

author img

By

Published : Mar 14, 2021, 1:32 PM IST

హైద్రాబాద్​ గాంధీనగర్​లో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ స్వేచ్ఛగా ఓటు వేయడం శుభపరిణామని ఆయన అన్నారు.

bjp-obc-morcha-president-laxman-casted-his-vote-at-gandhi-nagar-in-hyderabad
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభపరిణామం: లక్ష్మణ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఇరుకు గదుల్లో ఏర్పాటు చేశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ గాంధీ నగర్​లోని తూనికలు-కొలతల శాఖ భవనంలో లక్ష్మణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విద్యావంతులు, పట్టభద్రులు, మేధావులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామమన్నారు. లక్ష్మణ్​తో పాటు ఆయన కుమారుడు, కోడలు, కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఇరుకు గదుల్లో ఏర్పాటు చేశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ గాంధీ నగర్​లోని తూనికలు-కొలతల శాఖ భవనంలో లక్ష్మణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విద్యావంతులు, పట్టభద్రులు, మేధావులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామమన్నారు. లక్ష్మణ్​తో పాటు ఆయన కుమారుడు, కోడలు, కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇదీ చదవండి: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.