ETV Bharat / state

ఎమ్మెల్యే రాజాసింగ్​ను పరామర్శించిన మురళీధరరావు

author img

By

Published : Jun 20, 2019, 2:49 PM IST

Updated : Jun 20, 2019, 3:52 PM IST

గత రాత్రి స్వాతంత్య్ర పోరాట యోధురాలు రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో గాయపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్​ను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పరామర్శించారు. రజాకార్ల వారసత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు.

ఎమ్మెల్యే రాజాసింగ్​ను పరామర్శించిన మురళీధరరావు

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పరామర్శించారు. భౌతిక దాడులను ఖండిస్తున్నామన్నారు. పశ్చిమ బంగా ప్రభుత్వానికి, తెలంగాణ సర్కారుకు తేడా లేకుండా పోతోందన్నారు. ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్న అధికారులను వెంటనే తొలిగించాలని డిమాండ్​ చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్​ను పరామర్శించిన మురళీధరరావు

ఇవీ చూడండి: పోలీసు దాడులకు భయపడేది లేదు: రాజాసింగ్​

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పరామర్శించారు. భౌతిక దాడులను ఖండిస్తున్నామన్నారు. పశ్చిమ బంగా ప్రభుత్వానికి, తెలంగాణ సర్కారుకు తేడా లేకుండా పోతోందన్నారు. ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్న అధికారులను వెంటనే తొలిగించాలని డిమాండ్​ చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్​ను పరామర్శించిన మురళీధరరావు

ఇవీ చూడండి: పోలీసు దాడులకు భయపడేది లేదు: రాజాసింగ్​

Last Updated : Jun 20, 2019, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.