ETV Bharat / state

'లక్ష్మీ నరసింహస్వామిని ఉలితో చెక్కడం దారుణం'

తెరాస ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రిలో అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

author img

By

Published : Dec 4, 2019, 7:28 PM IST

Updated : Dec 4, 2019, 10:05 PM IST

bjp laxman serious comments on trs government today news
bjp laxman serious comments on trs government today news

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి కంటే ముందు కేసీఆర్​ను దర్శించుకునేందుకు చిత్రాలు వేయించుకున్నారని విమర్శించారు. లక్ష్మీ నరసింహస్వామిని ఉలితో చెక్కడం దారుణమన్నారు. యదాద్రిలో ఆధ్యాత్మికతను అడ్డంపెట్టుకుని కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. యాదాద్రిలో జరుగుతున్న అపచారంపై సీఎం వివరణ ఇవ్వాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

మంత్రి కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. చింతమడకకు కేంద్రం ఎంత ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించివేస్తుందని లక్ష్మణ్​ అన్నారు.

'లక్ష్మీ నరసింహస్వామిని ఉలితో చెక్కడం దారుణం'

ఇవీ చూడండి:రాజకీయ కారణాలతో కేంద్రం వివక్ష చూపుతోంది: కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి కంటే ముందు కేసీఆర్​ను దర్శించుకునేందుకు చిత్రాలు వేయించుకున్నారని విమర్శించారు. లక్ష్మీ నరసింహస్వామిని ఉలితో చెక్కడం దారుణమన్నారు. యదాద్రిలో ఆధ్యాత్మికతను అడ్డంపెట్టుకుని కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. యాదాద్రిలో జరుగుతున్న అపచారంపై సీఎం వివరణ ఇవ్వాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

మంత్రి కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. చింతమడకకు కేంద్రం ఎంత ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించివేస్తుందని లక్ష్మణ్​ అన్నారు.

'లక్ష్మీ నరసింహస్వామిని ఉలితో చెక్కడం దారుణం'

ఇవీ చూడండి:రాజకీయ కారణాలతో కేంద్రం వివక్ష చూపుతోంది: కేటీఆర్

TG_Hyd_51_04_BJP_Laxman_On_Govt_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ భాజపా కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) తెలంగాణ ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రిలో అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని మండిపడ్డారు. యాదాద్రిలో స్వామికంటే ముందు కేసీఆర్ని దర్శించుకునేందుకు చిత్రాలు వేయించుకున్నారని విమర్శించారు. లక్ష్మీ నరసింహస్వామిని ఉలితో చెక్కడంం దారుణమన్నారు. యదాద్రిలో ఆధ్యాత్మికతను అడ్డంపెట్టుకుని కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపుతున్నారన్నారు. యాదాద్రిలో జరుగుతున్న అపచారం పై సీఎం వివరణ ఇవ్వాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బైట్: లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
Last Updated : Dec 4, 2019, 10:05 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.