ETV Bharat / state

గవర్నర్​తో అబద్ధాలు చెప్పించారు: రాజాసింగ్

author img

By

Published : Mar 6, 2020, 1:58 PM IST

Updated : Mar 6, 2020, 2:59 PM IST

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదన్నారు భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​ రావు. గవర్నర్​తో అన్నీ అబద్దాలు చెప్పించారని రాజాసింగ్ ఆరోపించారు.

BJP MLC Ramchandar rao fires on TRS government latest news
BJP MLC Ramchandar rao fires on TRS government latest news

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ చేసిన ప్రసంగం విద్యార్థులు, నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా ఉందని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​ రావు పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి విషయం ప్రస్తావించలేదని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళిసైతో అబద్ధాలు చెప్పించారని కమలం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా అధికార పార్టీ నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు. బడ్జెట్​ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని రాజాసింగ్​ స్పష్టం చేశారు.

'బడ్జెట్​ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం '

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ చేసిన ప్రసంగం విద్యార్థులు, నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా ఉందని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​ రావు పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి విషయం ప్రస్తావించలేదని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళిసైతో అబద్ధాలు చెప్పించారని కమలం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా అధికార పార్టీ నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు. బడ్జెట్​ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని రాజాసింగ్​ స్పష్టం చేశారు.

'బడ్జెట్​ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం '
Last Updated : Mar 6, 2020, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.