ETV Bharat / state

స్వేరోస్​ ఆధ్వర్యంలో భీమ్​ దీక్ష

సమాజంలో ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలనే ఉద్దేశంతో హైదరాబాద్​లో స్వేరోస్​ ప్రతినిధులు భీమ్​దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏ కులానికి, మతానికి సంబంధించింది కాదని తెలిపారు.

author img

By

Published : Mar 15, 2019, 11:43 AM IST

భీమ్​ దీక్ష
ర్యాలీలో పాల్గొన్న స్వేరోస్​ ప్రతినిధులు, విద్యార్థులు
విజ్ఞానం, ఆరోగ్యం, సన్మార్గమే లక్ష్య సాధనగా స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భీమ్‌దీక్షను హైదరాబాద్​లో ప్రారంభించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 14 వరకు కార్యక్రమం జరుగనుంది. స్వేరోస్​ ప్రతినిధులు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం హుస్సేన్‌సాగర్‌లోని బుద్ద విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరారు. అక్కడ ఐఏఎస్‌ అధికారులు, ప్రతినిధులు, విద్యార్థులు దీక్ష చేపట్టారు.

కులానికి సంబంధించింది కాదు

కాన్షీరామ్​ జయంతి నుంచి భీమ్​దీక్షను ప్రారంభించి నెల రోజుల పాటు పవిత్రమాసం అచరించనున్నట్లు ఐఏఎస్​ అధికారి మురళి తెలిపారు. దీక్ష ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదని అన్నారు.

మంచి మార్గంలో నడవాలి

సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవాలన్నదే తమ ఉద్దేశమని స్వేరోస్​ ప్రతినిధి రాజన్న తెలిపారు. పుస్తక పఠనం, వ్యాయామం చేయనున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి :
సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!

ర్యాలీలో పాల్గొన్న స్వేరోస్​ ప్రతినిధులు, విద్యార్థులు
విజ్ఞానం, ఆరోగ్యం, సన్మార్గమే లక్ష్య సాధనగా స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భీమ్‌దీక్షను హైదరాబాద్​లో ప్రారంభించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 14 వరకు కార్యక్రమం జరుగనుంది. స్వేరోస్​ ప్రతినిధులు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం హుస్సేన్‌సాగర్‌లోని బుద్ద విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరారు. అక్కడ ఐఏఎస్‌ అధికారులు, ప్రతినిధులు, విద్యార్థులు దీక్ష చేపట్టారు.

కులానికి సంబంధించింది కాదు

కాన్షీరామ్​ జయంతి నుంచి భీమ్​దీక్షను ప్రారంభించి నెల రోజుల పాటు పవిత్రమాసం అచరించనున్నట్లు ఐఏఎస్​ అధికారి మురళి తెలిపారు. దీక్ష ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదని అన్నారు.

మంచి మార్గంలో నడవాలి

సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవాలన్నదే తమ ఉద్దేశమని స్వేరోస్​ ప్రతినిధి రాజన్న తెలిపారు. పుస్తక పఠనం, వ్యాయామం చేయనున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి :
సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!

Intro:tg_srd_56_13_training_programme_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) లోక్ సభ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సంగారెడ్డి ఆర్డీవో శీను ఆధ్వర్యంలో జరగగా.. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పీవో, ఏపీవో లు పాల్గొన్నారు. ముఖ్యంగా పోలింగ్ రోజు ఈవీఎం, వివిప్యాట్ ల వినియోగం.. అనుసరించాల్సిన విధానాలపై శిక్షణ ఇస్తున్నట్లు ఆర్డీవో శీను తెలిపారు.


Body:విజువల్


Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.