ETV Bharat / state

'పూలే ఆశయాల సాధనకోసం విద్యార్థులు కృషి చేయాలి' - Bc Students Federation conducted mahatma jyotiba phule Death anniversary

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని షాద్​నగర్​ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​  కొనియాడారు.

Bc Students Federation conducted mahatma jyotiba phule Death anniversary
Bc Students Federation conducted mahatma jyotiba phule Death anniversary
author img

By

Published : Nov 28, 2019, 10:51 PM IST

బడుగు బలహీన వర్గాలకు విద్యనందించాలనే లక్ష్యంతో తన 14వ ఏటానే విద్యా సంస్థను ఏర్పాటు చేసి... పేదలకు విద్యనందించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని షాద్​నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో బీసీ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సభకు హాజరయ్యారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యువకులంతా మంచి మార్గాన్ని ఎంచుకొని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ఈ సభకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తదితరులు హాజయ్యారు.

'పూలే ఆశయాల సాధనకోసం విద్యార్థులు కృషి చేయాలి'

ఇవీ చూడండి:భాగ్యనగరంలో ఒక్క నవంబర్​లోనే 15 హత్యలు

బడుగు బలహీన వర్గాలకు విద్యనందించాలనే లక్ష్యంతో తన 14వ ఏటానే విద్యా సంస్థను ఏర్పాటు చేసి... పేదలకు విద్యనందించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని షాద్​నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో బీసీ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సభకు హాజరయ్యారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యువకులంతా మంచి మార్గాన్ని ఎంచుకొని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ఈ సభకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తదితరులు హాజయ్యారు.

'పూలే ఆశయాల సాధనకోసం విద్యార్థులు కృషి చేయాలి'

ఇవీ చూడండి:భాగ్యనగరంలో ఒక్క నవంబర్​లోనే 15 హత్యలు

TG_Hyd_57_28_Bc Students On Phule Vardanthi_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) బడుగు బలహీన వర్గాలకు విద్యనందించాలనే లక్ష్యంతో 14వ ఏటానే విద్యా సంస్థను ఏర్పాటు చేసి... పేదలకు విద్యనందించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన... మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి జరిగింది. ఈ సభకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు హాజయ్యారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మహనీయులు మహ్మాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే కొనియాడారు. విద్యార్థులు పూలే ఆశయాలను సాధించేందుకు కృషి చేయడంతో పాటు... మంచి మార్గాన్ని ఎంచుకొని భావితరాలకు స్పూర్తిగా నిలవాలన్నారు. ఆయన ఆశయ సాధన కోసం యువత కృషి చేసి... పూలే స్పూర్తితో ముందుకు సాగి అభివృద్ధి చెందాలన్నారు. బైట్: అంజయ్య యాదవ్, షాద్ నగర్ ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.