ETV Bharat / state

'నిర్బంధం ద్వారా.. ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరు' - నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరు: చంద్రబాబు

‘చలో ఆత్మకూరు’ నేపథ్యంలో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా తెదేపా నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. చంద్రబాబును గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.

'నిర్బంధం ద్వారా.. ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరు'
author img

By

Published : Sep 11, 2019, 9:19 AM IST

Updated : Sep 11, 2019, 9:53 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర వ్యాప్తంగా ‘చలో ఆత్మకూరు’ను అడ్డుకోవడంపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెదేపా నేతల అరెస్టులను ఖండించారు. నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటిరోజుగా అభివర్ణించారు.

పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా..?

శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు అన్నారు. ఆహారం అందించడానికి వచ్చిన వాళ్లను వెనక్కి పంపేస్తారా..? అని ప్రశ్నించారు. బాధితుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా..? అంటూ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ'

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర వ్యాప్తంగా ‘చలో ఆత్మకూరు’ను అడ్డుకోవడంపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెదేపా నేతల అరెస్టులను ఖండించారు. నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటిరోజుగా అభివర్ణించారు.

పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా..?

శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు అన్నారు. ఆహారం అందించడానికి వచ్చిన వాళ్లను వెనక్కి పంపేస్తారా..? అని ప్రశ్నించారు. బాధితుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా..? అంటూ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ'

Intro:ap_vzm_39_10_akhanda_hari_nama_sankeertana_avb_vis_byts_ap10085 నరేంద్ర కుమార్ 80 0 8 5 7 4 3 5 1 అఖండ హరినామ సంకీర్తన మహా యజ్ఞం ఘనంగా నిర్వహించారు


Body:విజయనగరం జిల్లాలో అఖండ హరినామ సంకీర్తన మహా యజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు పార్వతీపురం పట్టణంలోని ఎన్పి అగ్రహారం అం త్రినాధ స్వాముల వారి దేవస్థానం లో సంకీర్తన మహా యజ్ఞాన్ని నిర్వహించారు దేశ రక్షణ ప్రజా సౌకర్యం ప్రజారోగ్యం పుష్కలంగా పంటలు ప్రజలు ఆయు రా రోగ్య ఐశ్వర్య ములతో ఉండాలని కోరుతూ ఈ మహా యజ్ఞాన్ని చేపట్టినట్లు త్రినాధ స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు త్రినాధ మహాపాత్రో తెలిపారు అఖండ హరినామ సంకీర్తన మహా యజ్ఞానికి పూరీలోని మదనమోహన పీఠాధిపతులు బ్రహ్మశ్రీ మెహం నాగమురళి బాబాజీ మహారాజ్ తో ఒడిశాలోని కాశీ నగర్ జగన్నాధ స్వామి ఆలయ పీఠాధిపతులు చరణ్ దాస్ మహా రాజ్ dj కాశీకి చెందిన కుమారస్వామి హాజరయ్యారు రు 24 గంటల పాటు విరామం లేకుండా హరినామ సంకీర్తన వినిపించారు శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు


Conclusion:అఖండ హరినామ సంకీర్తన మహాయజ్ఞంలో భక్తులు శ్రీ కృష్ణ భగవానుని దర్శించుకుంటున్న పీఠాధిపతులు మాట్లాడుతున్న కుమారస్వామి మురళీ బాబాజీ మహారాజ్ చరణ్ దాస్ మహారాజ్ త్రినాధ స్వాములు
Last Updated : Sep 11, 2019, 9:53 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.