ETV Bharat / state

వీఆర్​ఏపై అధికార పార్టీ కార్యకర్తల దాడి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయి. అటవీ అధికారి అనితపై దాడి మరిచిపోకముందే సూర్యాపేట జిల్లా గుండ్లపల్లిలో వీఆర్​ఏపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేశారు.

author img

By

Published : Jul 6, 2019, 11:27 PM IST

షేక్ సైదా

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లి వీఆర్​ఏపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కృష్ణ పరివాహక ప్రాంతమైన గుండ్లపల్లి, రఘునాధపాలెంలో ఇసుక రీచ్​లో ఎలాంటి అనుమతి లేకుండా అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో ఇసుక, సున్నపురాయిని తరలిస్తున్నారు. వీఆర్ఏ షేక్ సైదా ఇసుక ట్రాక్టర్​ అడ్డుకోవడం వల్ల అధికార పార్టీ కార్యకర్తలు వీఆర్ఏపై దాడి దిగి మోటార్ సైకిల్, చరవాణిని ధ్వంసం చేశారు. ఈ విషయమై వీఆర్ఏ షేక్ సైదా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీఆర్​ఏపై అధికార పార్టీ కార్యకర్తల దాడి

ఇవీ చూడండి: ఈ నెలాఖరులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లి వీఆర్​ఏపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కృష్ణ పరివాహక ప్రాంతమైన గుండ్లపల్లి, రఘునాధపాలెంలో ఇసుక రీచ్​లో ఎలాంటి అనుమతి లేకుండా అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో ఇసుక, సున్నపురాయిని తరలిస్తున్నారు. వీఆర్ఏ షేక్ సైదా ఇసుక ట్రాక్టర్​ అడ్డుకోవడం వల్ల అధికార పార్టీ కార్యకర్తలు వీఆర్ఏపై దాడి దిగి మోటార్ సైకిల్, చరవాణిని ధ్వంసం చేశారు. ఈ విషయమై వీఆర్ఏ షేక్ సైదా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీఆర్​ఏపై అధికార పార్టీ కార్యకర్తల దాడి

ఇవీ చూడండి: ఈ నెలాఖరులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం

Intro:Filename:

Tg_adb_dindha_uppongina_vagu_av_ts10034Body:కుమురం భీం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. వాగులపైన వంతెనలు లేకపోవడంతో రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చింతలమనేపల్లి మండలంలోని దిందా వాగు ఇటీవల కురిసిన వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉప్పొంగడంతో దిందా, కేతిని గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పనుల ఉన్న ప్రజలు వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నప్పటికి వాగు దాటేందుకు సాహసం చేస్తున్నారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.