ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో ఆర్మీ జవాను మృతి - అనుమానస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి

ఆరోగ్యం బాలేదని సికింద్రాబాద్ ఆసుపత్రిలో చేరిన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతికి గల కారణాలు వైద్యులకు కూడా తెలియరాలేదు.

అనుమానస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి
author img

By

Published : Aug 6, 2019, 1:52 PM IST

అనుమానాస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి చెందిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన మురళి జమ్ముకశ్మీర్​లో ఆర్మీ జవానుగా విధులు నిర్వహించేవారు. కొన్ని రోజుల క్రితం తన స్వగ్రామానికి వచ్చాడు. ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోవడం వల్ల... హైదరాబాద్​ తిరుమలగిరిలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళి మరణించాడు. తన కుమారుడు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండేదని... అతను ఏ కారణం చేత చనిపోయాడో అనే విషయాన్ని వైద్యులు కూడా సరిగా ధ్రువీకరించలేకపోవడం తమకు బాధ కలిగిస్తోందని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.

అనుమానస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి

ఇవీ చూడండి: మద్యంమత్తులో భవనం పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

అనుమానాస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి చెందిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన మురళి జమ్ముకశ్మీర్​లో ఆర్మీ జవానుగా విధులు నిర్వహించేవారు. కొన్ని రోజుల క్రితం తన స్వగ్రామానికి వచ్చాడు. ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోవడం వల్ల... హైదరాబాద్​ తిరుమలగిరిలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళి మరణించాడు. తన కుమారుడు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండేదని... అతను ఏ కారణం చేత చనిపోయాడో అనే విషయాన్ని వైద్యులు కూడా సరిగా ధ్రువీకరించలేకపోవడం తమకు బాధ కలిగిస్తోందని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.

అనుమానస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి

ఇవీ చూడండి: మద్యంమత్తులో భవనం పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

Intro:జయశంకర్ ఆశయ సాధనకు కృషిచేయాలి


Body:జయశంకర్ ఆశయ సాధనకు కృషిచేయాలి


Conclusion:తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు మంగళవారం ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాధించడమే ధ్యేయంగా జయశంకర్ పని చేశాడన్నారు సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఉపాధి అవకాశాలు పొందే విధంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నాడు అని అన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.