ETV Bharat / state

ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ...ఇద్దరు మృతి - APSRTC BUS Accident two persons death at near by shamshabad today news

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ పెద్దషాపూర్​ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్​తో పాటు ఓ ప్రయాణికుడు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

APSRTC BUS Accident
author img

By

Published : Nov 11, 2019, 9:42 AM IST

Updated : Nov 11, 2019, 10:20 AM IST

.

ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ...ఇద్దరు మృతి

.

ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ...ఇద్దరు మృతి
Last Updated : Nov 11, 2019, 10:20 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.