ఏపీ సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యులను కించపరుస్తూ కార్యక్రమం రూపొందించారంటూ తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన చింతపండు నవీన్కుమార్ అలియాస్ మాస్ మల్లన్నపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ప్రసార మాధ్యమంలో ప్రసారమైన ఆధారాలను చూపుతూ వైకాపా లీగల్సెల్ ఏపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ హైకోర్టు న్యాయవాది జనార్దన్రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: నెల్లూరులో సామాజిక మాధ్యమ కార్యకర్తపై దుండగుల దాడి