ETV Bharat / state

రేపు కృష్ణా బోర్డు సభ్యులతో ఏపీ జలవనరుల శాఖ అధికారుల భేటీ

author img

By

Published : May 17, 2020, 11:31 PM IST

రేపు మధ్యాహ్నం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులతో ఏపీ జలవనరుల శాఖ అధికారులు భేటీ కానున్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై సమాధానమివ్వనున్నారు.

ap officers meet krishna river management board members
రేపు కృష్ణా బోర్డు సభ్యులతో జలవనరుల శాఖ అధికారుల భేటీ

కృష్ణా రివర్ బోర్డు సభ్యులతో ఏపీ జలవనరుల శాఖ అధికారులు రేపు భేటీ అవ్వనున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా వరద నీటిని రాయలసీమ తరలింపు అంశంపై జారీ చేసిన జీవోపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై తెలంగాణ ఫిర్యాదుతో ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.

కృష్ణా రివర్ బోర్డు సభ్యులతో ఏపీ జలవనరుల శాఖ అధికారులు రేపు భేటీ అవ్వనున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా వరద నీటిని రాయలసీమ తరలింపు అంశంపై జారీ చేసిన జీవోపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై తెలంగాణ ఫిర్యాదుతో ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.

ఇదీ చదవండి: రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.