ETV Bharat / state

వైద్యుని కేసులో సీబీఐ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

author img

By

Published : Dec 28, 2020, 7:57 PM IST

ఏపీకి చెందిన వైద్యుడు సుధాకర్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన నివేదికపై సంతృప్తి చెందని హైకోర్టు.. వచ్చే ఏడాది మార్చి 31లోగా నివేదిక అందించాలని ఆదేశాల్లో పేర్కొంది.

ap high-court-on-doctor-sudhakar-case
వైద్యుని కేసులో సీబీఐ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ఏపీకి చెందిన విశాఖ వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం... మరింత లోతుగా దర్యాప్తు జరపాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

పర్యవేక్షణాధికారిగా అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశాల్లో పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 31లోగా సీబీఐ తన నివేదిక అందించాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను ఏప్రిల్ తొలి వారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:సీఎం కేసీఆర్​ వాదన అనుమానాస్పదంగా ఉంది: షబ్బీర్​ అలీ

ఏపీకి చెందిన విశాఖ వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం... మరింత లోతుగా దర్యాప్తు జరపాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

పర్యవేక్షణాధికారిగా అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశాల్లో పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 31లోగా సీబీఐ తన నివేదిక అందించాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను ఏప్రిల్ తొలి వారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:సీఎం కేసీఆర్​ వాదన అనుమానాస్పదంగా ఉంది: షబ్బీర్​ అలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.