ETV Bharat / state

ఏపీలో కొత్తగా 227 కొవిడ్ కేసులు.. ఒకరు మృతి

ఏపీలో కొత్తగా 227 మందికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 289 మంది వైరస్ నుంచి కోలుకోగా.. విశాఖపట్నంలో ఒకరు మరణించారని వెల్లడించింది. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 8,84,916కి చేరిందని పేర్కొంది.

author img

By

Published : Jan 10, 2021, 8:25 PM IST

ఏపీలో కొత్తగా 227 కొవిడ్ కేసులు.. ఒకరు మృతి
ఏపీలో కొత్తగా 227 కొవిడ్ కేసులు.. ఒకరు మృతి

గత 24 గంటల వ్యవధిలో ఏపీలో 50,027 నమూనాలను పరీక్షించగా.. 227 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. 289 మందికి కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. మహమ్మారి ధాటికి విశాఖపట్నానికి చెందిన ఓ భాదితుడు మరణించాడు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 50, ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఐదుగురికి వైరస్ సోకింది. కృష్ణా జిల్లాలో 38, కర్నూలు 23, చిత్తూరు 22, విశాఖపట్నం 19, తూర్పుగోదావరి 17, అనంతపురం 14, పశ్చిమగోదావరి 10, విజయనగరం 8, కడప శ్రీకాకుళం నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున కొవిడ్ బారిన పడ్డారు.

ఇప్పటి వరకు ఏపీలో 1,23,24,674 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 8,84,916 మందికి కరోనా సోకినట్లు పేర్కొంది. వారిలో 8,75,243 మంది కోలుకోగా.. 2,544 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. 7,129 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.

ఏపీలో కొత్తగా 227 కొవిడ్ కేసులు.. ఒకరు మృతి
ఏపీలో కొత్తగా 227 కొవిడ్ కేసులు.. ఒకరు మృతి

ఇదీ చదవండి: 'వచ్చేది భాజపా ప్రభుత్వమే... అందరి గుట్టు రట్టు చేస్తాం'

గత 24 గంటల వ్యవధిలో ఏపీలో 50,027 నమూనాలను పరీక్షించగా.. 227 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. 289 మందికి కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. మహమ్మారి ధాటికి విశాఖపట్నానికి చెందిన ఓ భాదితుడు మరణించాడు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 50, ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఐదుగురికి వైరస్ సోకింది. కృష్ణా జిల్లాలో 38, కర్నూలు 23, చిత్తూరు 22, విశాఖపట్నం 19, తూర్పుగోదావరి 17, అనంతపురం 14, పశ్చిమగోదావరి 10, విజయనగరం 8, కడప శ్రీకాకుళం నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున కొవిడ్ బారిన పడ్డారు.

ఇప్పటి వరకు ఏపీలో 1,23,24,674 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 8,84,916 మందికి కరోనా సోకినట్లు పేర్కొంది. వారిలో 8,75,243 మంది కోలుకోగా.. 2,544 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. 7,129 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.

ఏపీలో కొత్తగా 227 కొవిడ్ కేసులు.. ఒకరు మృతి
ఏపీలో కొత్తగా 227 కొవిడ్ కేసులు.. ఒకరు మృతి

ఇదీ చదవండి: 'వచ్చేది భాజపా ప్రభుత్వమే... అందరి గుట్టు రట్టు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.