ETV Bharat / state

నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న అమిత్ షా

author img

By

Published : Aug 12, 2021, 4:22 AM IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా... నేడు ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలంలోని భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు.

Amit Shah
Amit Shah

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11.15గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య మల్లన్నను దర్శించుకోనున్నారు.

అనంతరం భ్రమరాంబ అతిథిగృహంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి దిల్లీ వెళతారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11.15గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య మల్లన్నను దర్శించుకోనున్నారు.

అనంతరం భ్రమరాంబ అతిథిగృహంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి దిల్లీ వెళతారు.

ఇదీ చూడండి: IAS TRANSFERS: కలెక్టర్ల బదిలీ.. ఎవరెక్కడికంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.