ETV Bharat / state

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

రాష్ట్రంలో పరీక్షా సమయం నడుస్తోంది. ఇవాళ్టితో ఇంటర్మీడియట్​ ఎగ్జామ్స్​ అయిపోగా... మరో మూడు రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం హైదరాబాద్​ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

author img

By

Published : Mar 13, 2019, 5:30 PM IST

Updated : Mar 13, 2019, 6:37 PM IST

ఇక పరీక్షలే తరువాయి..!
ఇక పరీక్షలే తరువాయి..!
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ తెలిపారు. మొత్తం 306 కేంద్రాల్లో 69,255 మంది రెగ్యులర్ , 57 కేంద్రాల్లో 12,560 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఇంగ్లీష్​ పరీక్షను మూడో తేదిన నిర్వహిస్తున్న విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు.

ముందే చేరుకోవటం మంచిది...!
''అభ్యర్థులు సెంటర్​కి గంట ముందుగానే చేరుకోవాలి... ఎందుకంటే 9:35 నిమిషాల తరువాత వెళ్లినా కేంద్రాల్లోకి అనుమతించరు. సకాలంలో హల్ టికెట్లు అందనివారు లేదా... పోగొట్టుకున్న విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. బషీర్​బాగ్​లోని డీఈవో కార్యాలయంలో కంట్రోల్​రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి సందేహాలున్నా... 040-29701474 నెంబర్​కు ఫోన్​ చేసి నివృత్తి చేసుకోవచ్చు'' అని డీఈవో వెంకటనర్సమ్మ వివరించారు.

ఇవీ చూడండి:సాగర్​కాలువలో పడి మెడికో విద్యార్థి మృతి

ఇక పరీక్షలే తరువాయి..!
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ తెలిపారు. మొత్తం 306 కేంద్రాల్లో 69,255 మంది రెగ్యులర్ , 57 కేంద్రాల్లో 12,560 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఇంగ్లీష్​ పరీక్షను మూడో తేదిన నిర్వహిస్తున్న విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు.

ముందే చేరుకోవటం మంచిది...!
''అభ్యర్థులు సెంటర్​కి గంట ముందుగానే చేరుకోవాలి... ఎందుకంటే 9:35 నిమిషాల తరువాత వెళ్లినా కేంద్రాల్లోకి అనుమతించరు. సకాలంలో హల్ టికెట్లు అందనివారు లేదా... పోగొట్టుకున్న విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. బషీర్​బాగ్​లోని డీఈవో కార్యాలయంలో కంట్రోల్​రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి సందేహాలున్నా... 040-29701474 నెంబర్​కు ఫోన్​ చేసి నివృత్తి చేసుకోవచ్చు'' అని డీఈవో వెంకటనర్సమ్మ వివరించారు.

ఇవీ చూడండి:సాగర్​కాలువలో పడి మెడికో విద్యార్థి మృతి

Intro:tg_nzb_05_13_voter_avagahana_sadhassu_av_c11
( ). ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు అవగాహన సదస్సు..
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజారాం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రం లాంటిది అని దానిని ప్రతి ఒక్కరు ఆయుధంగా ఉపయోగించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు నమోదుకు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉందని, అదేవిధంగా తమ వంతుగా గ్రామాల్లో అవగాహన కల్పించాలని, ఓటు వేసేటప్పుడు ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని అన్నారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


Body:నిజామాబాద్ గామీణం


Conclusion:నిజామాబాద్
Last Updated : Mar 13, 2019, 6:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.