హైదరాబాద్ పంజాగుట్టలోని ఒడిశాకు చెందిన జ్ఞాన్రాజ్ అలియాస్ కార్తిక్, బబ్లూ ప్రదాన్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ భవనంలో అద్దెకు ఉంటున్నారు. వీరిద్దరికి అద్దె చెల్లింపు విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో జ్ఞాన్రాజ్ సహచరుడైన బబ్లూ ప్రదాన్ను బెదిరించటం వల్ల ఈ నెల 6 న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముద్దాయిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇవీచూడండి: రౌడీగా మారిన లెక్చరర్... ఇంటర్ విద్యార్థిపై దాడి