ETV Bharat / state

'రూ.20 వేలు ఇస్తేనే పింఛన్ ఇస్తా'

విశ్రాంత ఉద్యోగి పింఛన్​ పత్రాల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగి 20 వేల లంచం అడిగాడు.

author img

By

Published : Jun 22, 2019, 3:31 PM IST

లంచం అడిగిన అకౌంటెంట్

హైదరాబాద్ అనిశా వలలో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగి చిక్కాడు. విశ్రాంత వైద్యుడి పెన్షన్ పత్రాల ప్రక్రియ పూర్తి చేయడానికి కోఠిలో అకౌంటెంట్​గా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ 20 వేలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని సురేందర్ రెడ్డి ఏసీబీ అధికారులను అశ్రయించాడు. కోఠిలోని డైరక్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.

లంచం అడిగిన అకౌంటెంట్

ఇవీ చూడండి: నీటి సంక్షోభం: తమిళనాడు ఆలయంలో మంత్రి పూజలు

హైదరాబాద్ అనిశా వలలో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగి చిక్కాడు. విశ్రాంత వైద్యుడి పెన్షన్ పత్రాల ప్రక్రియ పూర్తి చేయడానికి కోఠిలో అకౌంటెంట్​గా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ 20 వేలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని సురేందర్ రెడ్డి ఏసీబీ అధికారులను అశ్రయించాడు. కోఠిలోని డైరక్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.

లంచం అడిగిన అకౌంటెంట్

ఇవీ చూడండి: నీటి సంక్షోభం: తమిళనాడు ఆలయంలో మంత్రి పూజలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.