ETV Bharat / state

ఇంటికి బయలుదేరిన యువకుడు అదృశ్యం

స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్​కు వచ్చిన మధ్యప్రదేశ్​కు చెందిన యువకుడు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Dec 18, 2019, 12:29 PM IST

a youmg man missed at secendrabad railway station
సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో యువకుడు అదృశ్యం

స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్​కు వచ్చిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో జరిగింది. మధ్యప్రదేశ్​ రాష్ట్రం షాల్తోడ్ ప్రాంతానికి చెందిన కరణ్ సింగ్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరితో కలిసి హైటక్​సిటీలో గ్యాస్​ ఫిట్టర్​గా పనిచేస్తున్నాడు. సొంతూరుకు వెళ్లేందుకు గత నెల 26న సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​కు వచ్చాడు. దానాపూర్ రైలు ఎక్కాల్సి ఉండగా కరణ్​సింగ్​ కనిపించలేదు. మిగిలిన ఇద్దరూ కరణ్​ సింగ్​ కోసం వెతికి కనిపించకపోయేసరికి సొంతూరుకి వెళ్లిపోయారు. రైలు రద్దీ ఎక్కవగా ఉండడం వల్లనే కరణ్​సింగ్​ ఎక్కలేక పోయి ఉండొచ్చని భావించినట్లు తన సహచరులు తెలిపారు. ఎన్నిరోజులైనా ఇంటికి చేరకపోవడం వల్ల ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ప్రయోజనం లేదు. విషయాన్ని సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లోని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో యువకుడు అదృశ్యం

ఇదీ చూడండి: అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.. ఇద్దరి పరిస్థితి విషమం

స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్​కు వచ్చిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో జరిగింది. మధ్యప్రదేశ్​ రాష్ట్రం షాల్తోడ్ ప్రాంతానికి చెందిన కరణ్ సింగ్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరితో కలిసి హైటక్​సిటీలో గ్యాస్​ ఫిట్టర్​గా పనిచేస్తున్నాడు. సొంతూరుకు వెళ్లేందుకు గత నెల 26న సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​కు వచ్చాడు. దానాపూర్ రైలు ఎక్కాల్సి ఉండగా కరణ్​సింగ్​ కనిపించలేదు. మిగిలిన ఇద్దరూ కరణ్​ సింగ్​ కోసం వెతికి కనిపించకపోయేసరికి సొంతూరుకి వెళ్లిపోయారు. రైలు రద్దీ ఎక్కవగా ఉండడం వల్లనే కరణ్​సింగ్​ ఎక్కలేక పోయి ఉండొచ్చని భావించినట్లు తన సహచరులు తెలిపారు. ఎన్నిరోజులైనా ఇంటికి చేరకపోవడం వల్ల ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ప్రయోజనం లేదు. విషయాన్ని సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లోని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో యువకుడు అదృశ్యం

ఇదీ చూడండి: అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.. ఇద్దరి పరిస్థితి విషమం

Intro:సికింద్రాబాద్ యాంకర్..స్వగ్రామానికి వెళ్లేందుకు వచ్చిన యువకుడు రైల్వే స్టేషన్ లో తప్పిపోయిన ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది..మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షాల్తోడ్ ప్రాంతానికి వాసి కరణ్ సింగ్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి హైటెక్ సిటీ ప్రాంతంలో గ్యాస్ ఫిట్టర్ పని చేస్తున్నారు..గత నెల 26వ తేదీన దానాపూర్ ఎక్స్ప్రెస్ లో సొంతూరు వెళ్ళడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు.రైలు ఎక్కి సమయంలో కరణ్ సింగ్ కనపడకపోవడం తో మిగిలిన ఇద్దరు రైలెక్కి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు..ట్రైన్ లో ఎక్కువ రద్దీగా ఉండడం వల్లనే అతను ట్రైన్ ఎక్కి లేదని అతని సహచరుడు చెప్పాడు..అతను ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు...తమకు తెలిసిన వారి వద్ద స్నేహితుల ఇళ్లల్లో బంధువులు స్నేహితులను అడిగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జిఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు..పోలీసులు ముస్లిం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.