ETV Bharat / state

AP corona cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

author img

By

Published : May 31, 2021, 6:29 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ను పరీక్షించగా... 7,943 మంది కరోనా బారిన పడ్డారు.

ap covid cases
ap covid cases

ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,943 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు 16,93,085 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తాజాగా 19,845 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని బయటపడ్డారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,28,360కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 1,53,795 యాక్టివ్‌ కేసులున్నాయి.

గత 24 గంటల్లో కరోనాతో చిత్తూరులో అత్యధికంగా 15 మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 12, ప్రకాశం 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 8, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 7, కృష్ణా 6, కర్నూలు 6, విజయనగరం 6, గుంటూరు 4, నెల్లూరు 4, కడపలో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 10,930కి చేరింది.

  • #COVIDUpdates: 31/05/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,90,190 పాజిటివ్ కేసు లకు గాను
    *15,25,465 మంది డిశ్చార్జ్ కాగా
    *10,930 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,53,795#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Vx3s8rHUgS

    — ArogyaAndhra (@ArogyaAndhra) May 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: Bank timings: రేపటి నుంచి బ్యాంకుల టైమింగ్స్ మారాయి

ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,943 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు 16,93,085 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తాజాగా 19,845 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని బయటపడ్డారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,28,360కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 1,53,795 యాక్టివ్‌ కేసులున్నాయి.

గత 24 గంటల్లో కరోనాతో చిత్తూరులో అత్యధికంగా 15 మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 12, ప్రకాశం 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 8, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 7, కృష్ణా 6, కర్నూలు 6, విజయనగరం 6, గుంటూరు 4, నెల్లూరు 4, కడపలో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 10,930కి చేరింది.

  • #COVIDUpdates: 31/05/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,90,190 పాజిటివ్ కేసు లకు గాను
    *15,25,465 మంది డిశ్చార్జ్ కాగా
    *10,930 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,53,795#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Vx3s8rHUgS

    — ArogyaAndhra (@ArogyaAndhra) May 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: Bank timings: రేపటి నుంచి బ్యాంకుల టైమింగ్స్ మారాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.