ETV Bharat / state

అధిక బరువుతో ప్రయాణిస్తున్న 75 లారీలు సీజ్​ - 5teams

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అధిక బరువుతో తిరుగుతున్న 75 వాహనాలను సీజ్​ చేసీ రూ.10 లక్షలు జరిమానా విధించారు.

75లారీలను సీజ్​ చేసిన రవాణాశాఖాధికారులు
author img

By

Published : Aug 17, 2019, 11:50 PM IST

Updated : Aug 18, 2019, 11:39 AM IST

హైదరాబాద్​లోని ​ హయత్ నగర్, ఎల్.బీ.నగర్, మియాపూర్, కోకాపేట్, పటాన్​చెరు ప్రాంతాల్లో రవాణాశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్​మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అధిక బరువుతో ప్రయాణిస్తున్న 75 లారీలను సీజ్ చేశారు. రూ.10 లక్షలకు పైగా జరిమానా విధించినట్లు రవాణాశాఖ అధికారి పాపారావు తెలిపారు. మెుత్తం 5 బృందాలుగా ఏర్పడి వివిధ విభాగాల సహాయంతో తనిఖీల చేశామని ఆయన పేర్కొన్నారు.

75లారీలను సీజ్​ చేసిన రవాణాశాఖాధికారులు

ఇదీ చూడండ: దిల్లీ ఎయిమ్స్​లో అగ్ని ప్రమాదం-వైరాలజీ విభాగం దగ్ధం

హైదరాబాద్​లోని ​ హయత్ నగర్, ఎల్.బీ.నగర్, మియాపూర్, కోకాపేట్, పటాన్​చెరు ప్రాంతాల్లో రవాణాశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్​మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అధిక బరువుతో ప్రయాణిస్తున్న 75 లారీలను సీజ్ చేశారు. రూ.10 లక్షలకు పైగా జరిమానా విధించినట్లు రవాణాశాఖ అధికారి పాపారావు తెలిపారు. మెుత్తం 5 బృందాలుగా ఏర్పడి వివిధ విభాగాల సహాయంతో తనిఖీల చేశామని ఆయన పేర్కొన్నారు.

75లారీలను సీజ్​ చేసిన రవాణాశాఖాధికారులు

ఇదీ చూడండ: దిల్లీ ఎయిమ్స్​లో అగ్ని ప్రమాదం-వైరాలజీ విభాగం దగ్ధం

TG_HYD_85_17_RTA_SURPRISE_CHECKINGS_AV_3182388 reporter : sripathi.srinivas నోట్ : డెస్క్ వాట్స్ అప్ కు విజువల్స్ ఫోటోలు పంపించాను. ( ) రవాణాశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనివారం తెల్లవారు జామున పలు రూట్లలో ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా అధిక బరువుతో తిరుగుతన్న పలు లారీలపై అధికారులు దృష్టిసారించారు. అధిక బరువుతో తిరుగుతున్న 75 లారీలను రవాణాశాఖ అధికారులు సీజ్ చేసి రూ.10 లక్షలకు పైగా జరిమాన విధించారు. అధిక బరువుతో తిరుగుతున్న లారీలపై రవాణాశాఖ అధికారులు కొరఢా జులిపించారు. శనివారం తెల్లవారు జామున హయత్ నగర్, ఎల్.బీ.నగర్, మియాపూర్, కోకాపేట్, పటాన్ చెరువు తదితర ప్రాంతాల్లో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 15 మంది వాహన తనిఖీ అధికారులను, రవాణాశాఖ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ ను రవాణాశాఖ కేంద్ర కార్యాలయానికి పిలిపించి వారిని 5 బృందాలుగా ఏర్పాటు చేశారు. అనంతరం వారిని వివిధ రూట్లలో తనిఖీకి పంపించారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన తనిఖీలు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగాయని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సంయుక్త రవాణాశాఖ అధికారి పాపారావు వెల్లడించారు.
Last Updated : Aug 18, 2019, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.